Wednesday, August 6, 2025
Homeఆంధ్రప్రదేశ్మండలంలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

మండలంలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

Date:

Related stories

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు

పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కారు కసరత్తు..  కులగణన పూర్తికాగానే జనవరిలో ఎన్నికలు సూర్య జ్యోతి...

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం  - రేవంత్ రెడ్డి...

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ.

మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ. సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి...

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను

సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీసుల డేగ కన్ను సూర్య జ్యోతి స్టేట్...

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్

బాలానగర్ డిసిపి పరిధిలో మెగా హెల్త్ క్యాంప్.... ప్రారంభించిన బాలనగర్ డిసిపి సురేష్...
spot_imgspot_img

మండలంలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

Distribution of NTR Bharosa pensions in Mandalసూర్యజ్యోతి నవంబర్ 02, రామసముద్రం : ఎంపీడీవో భాను ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని 19 పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొన సాగుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామ, సచివాలయ సిబ్బంది పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా దీపావళి పండుగ రోజు,ఒకటో తేదీనే పెన్షన్ రావడంతో పెన్షన్‌దారులు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సరైన సమయానికి పెన్షన్‌ అందజేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 96.9% పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఒకే సమయంలో రాష్ట్రం మొత్తం పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరగడంతో సర్వర్ సమస్య తలెత్తింది మిగిలిన వారికి రేపు సచివాలయ సిబ్బంది 100% పంపిణీ చేయడం జరుగుతుంది.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here